అమరావతి : ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీ పడవద్దని ఏపీ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ అన్నారు. ప్రతి దశలో పనుల నాణ్యతా ప్రమాణాలను తనిఖీ చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పనులపై ఆదివారం సచివాలయంలో కమిషనర్ కృష్ణతేజ, అధికారులతో డిప్యూటీ సీఎం సమీక్షించారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వైకాపా ప్రభుత్వం చేసినట్లుగా పంచాయతీ…
Please wait while you are redirected...or Click Here if you do not want to wait.Date: